Andhra Pradesh Shocker: మదనపల్లెలో తల లేని మృత దేహం కలకలం, మృతుడిని రమేష్‌గా గుర్తించిన పోలీస్ అధికారులు, కేసు త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా ఎస్.పి ఆదేశాలు

అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని బెంగుళూరు రోడ్, జవుకుపల్లి తోపు సమీపంలో తల లేని మృత దేహం గురించి తెలియగా సంఘటనా స్థలానికి పరిశీలించిన జిల్లా ఎస్.పి వి.హర్షవర్ధన్ రాజు. మృతుడిని రమేష్‌గా గుర్తించారు.

Representational Image | (Photo Credits: IANS)

అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని బెంగుళూరు రోడ్, జవుకుపల్లి తోపు సమీపంలో తల లేని మృత దేహం గురించి తెలియగా సంఘటనా స్థలానికి పరిశీలించిన జిల్లా ఎస్.పి వి.హర్షవర్ధన్ రాజు. మృతుడిని రమేష్‌గా గుర్తించారు. క్లూస్ టీం మరియు స్నిఫర్ డాగ్స్ ను ఉపయోగించుకొని హత్యకు గల కారణములు తెలుసుకొని ముద్దాయిలను త్వరగా గుర్తించి వారిని అరెస్ట్ చేయాలని పోలీస్ అధికారులకు జిల్లా ఎస్.పి గారు ఆదేశాలు జారీ చేశారు.

Here's ANNAMAYYA DISTRICT POLICE Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement