Corona in AP: ఏపీలో గత 24 గంటల్లో కేవలం 5 కేసులు మాత్రమే నమోదు, కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఇదే అత్యల్పం
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయినట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి. గడచిన 24 గంటల్లో 8,219 కరోనా పరీక్షలు నిర్వహించగా, 5 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఇదే అత్యల్పం అనుకోవచ్చు! కృష్ణా జిల్లాలో 2 కేసులు వెల్లడి కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 1, విజయనగరం జిల్లాలో 1, కడప జిల్లాలో 1 కేసు గుర్తించారు. మిగతా జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.
అదే సమయంలో 37 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. ఏపీలో ఇప్పటివరకు 23,19,509 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,04,465 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 314 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 14,730 మంది మరణించారు.
Tags
219 కరోనా పరీక్షలు నిర్వహించగా
5 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఇదే అత్యల్పం అనుకోవచ్చు! కృష్ణా జిల్లాలో 2 కేసులు వెల్లడి కాగా
Andhra Pradesh
Corona in AP
Coronavirus
Covid in AP
COVID-
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయినట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి. గడచిన 24 గంటల్లో 8
కడప జిల్లాలో 1 కేసు గుర్తించారు. మిగతా జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.
తూర్పు గోదావరి జిల్లాలో 1
విజయనగరం జిల్లాలో 1
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement