Andhra Pradesh: చంద్రబాబు రోడ్షోలో రాళ్ల దాడి, చీఫ్ సెక్యూరిటీ అధికారి మధుకు గాయాలు, నందిగామలో చంద్రబాబు రోడ్ షో
నందిగామలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నందిగామలో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్షోలో రాళ్ల దాడి చేశారు. చంద్రబాబు కాన్వాయ్ (Chandrababu Convoy)పై ఓ దుండగుడు రాయి విసిరారు. ఈ దాడిలో చంద్రబాబు, చీఫ్ సెక్యూరిటీ అధికారి (Chief Security Officer) మధు గాయపడ్డారు
నందిగామలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నందిగామలో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్షోలో రాళ్ల దాడి చేశారు. చంద్రబాబు కాన్వాయ్ (Chandrababu Convoy)పై ఓ దుండగుడు రాయి విసిరారు. ఈ దాడిలో చంద్రబాబు, చీఫ్ సెక్యూరిటీ అధికారి (Chief Security Officer) మధు గాయపడ్డారు.కాగా నందిగామ రైతుపేట నుంచి చంద్రబాబు రోడ్షో నిర్వహించారు. రోడ్షోకు స్థానికులు, టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement