AP's COVID Bulletin: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 2,145 కోవిడ్ కేసులు, 24 మరణాలు నమోదు మరియు 2,003 మంది రికవరీ, రాష్ట్రంలో 20,302కు చేరిన ఆక్టివ్ కేసుల సంఖ్య

Representational Image | (Photo Credits: PTI)

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 2,145 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం 19,76,141 పాజిటివ్ కేసులకు గాను 19,41,371 మంది డిశ్చార్జ్ కాగా, 13,468 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 20,302గా ఉందని రాష్ట్ర ఆరోగ్యశాఖ నివేదిక తెలియజేసింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement