AP Assembly Session 2022: వైరల్ వీడియో, ఎడ్ల బండి కాడిని మోసిన నారా లోకేష్, వైసీపీ స‌ర్కారును రైతు వ్య‌తిరేక ప్ర‌భుత్వంగా అభివర్ణిస్తూ టీడీపీ నేత‌లు వినూత్న నిర‌స‌న‌

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా మూడో రోజు వైసీపీ స‌ర్కారును రైతు వ్య‌తిరేక ప్ర‌భుత్వంగా అభివర్ణిస్తూ టీడీపీ నేత‌లు వినూత్న నిర‌స‌న‌కు దిగారు. ఈ సంద‌ర్భంగా టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎడ్ల బండి కాడిని మోస్తూ అసెంబ్లీకి వెళ్లారు.

tdp-leaders-went-assembly-with-a-bullock-cart-on-their-shoulders

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా మూడో రోజు వైసీపీ స‌ర్కారును రైతు వ్య‌తిరేక ప్ర‌భుత్వంగా అభివర్ణిస్తూ టీడీపీ నేత‌లు వినూత్న నిర‌స‌న‌కు దిగారు. ఈ సంద‌ర్భంగా టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎడ్ల బండి కాడిని మోస్తూ అసెంబ్లీకి వెళ్లారు. ఈ వినూత్న నిర‌స‌న‌కు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ నేతృత్వం వ‌హించారు. అంతేకాకుండా ఎడ్ల బండి కాడిని ఆయ‌న త‌న భుజంపై పెట్టుకుని మోశారు. రైతు ద్రోహిగా నిలుస్తున్న సీఎం జ‌గ‌న్ రైతు వ్య‌తిరేక విధానాల‌ను ఎండ‌గ‌డుతూ ఈ వినూత్న నిర‌స‌న‌కు దిగిన‌ట్లు టీడీపీ నేత‌లు తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement