AP Assembly Session 2022: వైరల్ వీడియో, ఎడ్ల బండి కాడిని మోసిన నారా లోకేష్, వైసీపీ సర్కారును రైతు వ్యతిరేక ప్రభుత్వంగా అభివర్ణిస్తూ టీడీపీ నేతలు వినూత్న నిరసన
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మూడో రోజు వైసీపీ సర్కారును రైతు వ్యతిరేక ప్రభుత్వంగా అభివర్ణిస్తూ టీడీపీ నేతలు వినూత్న నిరసనకు దిగారు. ఈ సందర్భంగా టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎడ్ల బండి కాడిని మోస్తూ అసెంబ్లీకి వెళ్లారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మూడో రోజు వైసీపీ సర్కారును రైతు వ్యతిరేక ప్రభుత్వంగా అభివర్ణిస్తూ టీడీపీ నేతలు వినూత్న నిరసనకు దిగారు. ఈ సందర్భంగా టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎడ్ల బండి కాడిని మోస్తూ అసెంబ్లీకి వెళ్లారు. ఈ వినూత్న నిరసనకు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ నేతృత్వం వహించారు. అంతేకాకుండా ఎడ్ల బండి కాడిని ఆయన తన భుజంపై పెట్టుకుని మోశారు. రైతు ద్రోహిగా నిలుస్తున్న సీఎం జగన్ రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఈ వినూత్న నిరసనకు దిగినట్లు టీడీపీ నేతలు తెలిపారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Telangana Assembly Sessions: 12 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 18న లేదా 19న రాష్ట్ర బడ్జెట్, ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చేనా!
Advertisement
Advertisement
Advertisement