Andhra Pradesh Tragedy: కాకినాడలో ఘోర ప్రమాదం, ఆయిల్ ట్యాంకర్లో దిగి ఏడుగురు కార్మికులు మృతి, ట్యాంకర్ను శుభ్రం చేసేందుకు అందులోకి దిగి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన కార్మికులు
కాకినాడ జిల్లాలోని పెద్దాపురం మండలం జి.రాగంపేటలో తీవ్ర విషాదం నెలకొంది. కొత్తగా నిర్మిస్తున్న ఫ్యాక్టరీలోని ఆయిల్ ట్యాంకర్లో దిగి ఏడుగురు కార్మికులు మృతిచెందారు. ట్యాంకర్ను శుభ్రం చేసేందుకు అందులోకి దిగి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు.
కాకినాడ జిల్లాలోని పెద్దాపురం మండలం జి.రాగంపేటలో తీవ్ర విషాదం నెలకొంది. కొత్తగా నిర్మిస్తున్న ఫ్యాక్టరీలోని ఆయిల్ ట్యాంకర్లో దిగి ఏడుగురు కార్మికులు మృతిచెందారు. ట్యాంకర్ను శుభ్రం చేసేందుకు అందులోకి దిగి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో అయిదుగురు పాడేరు వాసులు కాగా మరో ఇద్దరు పెద్దాపురం మండలం పులిమేరు వాసులుగా గుర్తించారు. సంఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అంబటి సుబ్బన్న ఆయిల్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఏడాది క్రితమే ఈ ఫ్యాక్టరీ ప్రారంభమైంది. 15 రోజుల క్రితమే కార్మికులు ఫ్యాక్టరీలో చేరినట్లు తెలుస్తోంది.
Here's Ntv Tweet
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Advertisement
Advertisement
Advertisement