Andhra Pradesh: నారాయణ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య.. లెక్చరర్ మందలించడంతో కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య
నారాయణ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్లోని(Andhra Pradesh) విశాఖపట్నం మధురవాడ పరదేశి పాలెంలో ఘటన చోటు చేసుకుంది.
నారాయణ కాలేజీలో(Narayana College ) మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్లోని(Andhra Pradesh) విశాఖపట్నం మధురవాడ పరదేశి పాలెంలో ఘటన చోటు చేసుకుంది. కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు చంద్ర వంశీ(17)(student dies by suicide) అనే విద్యార్థి.
నారాయణ కాలేజీలో(Narayana College ) ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు చంద్ర వంశీ. సరిగా చదవటం లేదని లెక్చరర్ మందలించడంతో మనస్తాపం చెందిన వంశీ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇక విజయవాడ నగరంలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. సితార గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన జలకన్య ఎగ్జిబిషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదం కారణంగా మంటలు ఎగిసిపడుతున్నాయి. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మూడు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
Another student dies by suicide at Narayana College
Suicide Prevention and Mental Health Helpline Numbers:
Tele Manas (Ministry of Health) – 14416 or 1800 891 4416; NIMHANS – + 91 80 26995000 /5100 /5200 /5300 /5400; Peak Mind – 080-456 87786; Vandrevala Foundation – 9999 666 555; Arpita Suicide Prevention Helpline – 080-23655557; iCALL – 022-25521111 and 9152987821; COOJ Mental Health Foundation (COOJ) – 0832-2252525.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)