CM Jagan Delhi Tour: ప్రధాని మోదీతో భేటీ కానున్న సీఎం జగన్, కీలక అంశాలపై చర్చలు జరిగే అవకాశం, అనంతరం పలువురు కేంద్రమంత్రులతో సమావేశం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఉదయం 11 గంటకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. పలువురు కేంద్రమంత్రులతో కూడా సమావేశం కానున్నారు. సీఎం జగన్‌ గురు­వారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు.

Andhra Pradesh CM YS Jagan Mohan Reddy. (Photo Credits: PTI)

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఉదయం 11 గంటకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. పలువురు కేంద్రమంత్రులతో కూడా సమావేశం కానున్నారు. సీఎం జగన్‌ గురు­వారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్ర­యం నుంచి సాయంత్రం 5.07 గంటలకు ఆయన ఢిల్లీకి బయ­లుదే­రారు. రాత్రి 7.30 గంటల సమయంలో ఢిల్లీ ఎయిర్‌­పో­ర్టుకు, అక్కడి నుంచి తను బసచేస్తున్న వన్‌ జన్‌పథ్‌కి చేరుకు­న్నారు.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now