Increased Pensions in AP: పింఛన్ల పెంపుపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.. రూ.3 వేల పింఛన్‌ ను ఒకేసారి రూ.4 వేలకు పెంచుతూ నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ లో పింఛన్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే దీనికి సంబంధించిన ఫైల్‌ పై మూడో సంతకం చేశారు.

Increased Pensions in AP: పింఛన్ల పెంపుపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.. రూ.3 వేల పింఛన్‌ ను ఒకేసారి రూ.4 వేలకు పెంచుతూ నిర్ణయం
Chandrababu Naidu sworn in as Chief Minister of Andhra Pradesh

Vijayawada, June 14: ఆంధ్రప్రదేశ్ లో (AP) పింఛన్ల పెంపుపై (Increased Pensions in AP) రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే దీనికి సంబంధించిన ఫైల్‌ పై మూడో సంతకం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తాజా ఆదేశాలతో  ఇప్పటి వరకు అందుతున్న రూ.3 వేల పింఛన్‌.. ఒకేసారి రూ.4 వేలకు పెరుగనున్నది.

సర్కార్ హైస్కూల్‌ లో అడ్మిషన్ల కోసం తల్లిదండ్రుల క్యూ.. ‘ప్లీజ్‌.. మీ స్కూల్‌ లో మా వాడికి ఒక్క అడ్మిషన్‌ ఇవ్వండి..!’ అంటూ వేడుకోలు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9 ఏళ్లుగా ఏటా ఇదే తంతు.. ఏమిటా స్కూల్? ఎక్కడ ఉంది? గవర్నమెంట్ స్కూల్ అని తెలిసినా కార్పోరేట్ స్కూల్ లా అందరూ ఎందుకు అలా ప్రాధాన్యత ఇస్తున్నారు?? అడ్మిషన్ కోసం స్క్రీనింగ్ టెస్టుకు కూడా సిద్ధపడటం ఏమిటి?

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Advertisement


Advertisement
Advertisement
Share Us
Advertisement