Viral Video: ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొన్న బ‌స్సు.. డ్రైవర్ మృతి.. ఏలూరులో ఘటన (వీడియో)

ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జరిగింది. కశింకోట వద్ద ఆగి ఉన్న ఓ లారీని ప్రయాణికులతో ఉన్న ఓ లగ్జరీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మరణించగా, మరో ఏడుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.

Bus-Truck Accident (Credits: X)

Vijayawada, Oct 7: ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం (Road Accident) జరిగింది. కశింకోట వద్ద ఆగి ఉన్న ఓ లారీని (Truck) ప్రయాణికులతో ఉన్న ఓ లగ్జరీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మరణించగా, మరో ఏడుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించారు. బస్సు నర్సాపురం డిపోకు చెందినదిగా గుర్తించారు. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

రుణమాఫీపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన కామెంట్, తెలంగాణలో రుణమాఫీ కాలేదు, ప్రజలు కాంగ్రెస్‌ను నిలదీస్తున్నారన్న మోడీ

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement