Venkata Ramana Joins YSRCP:కైకలూరులో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్‌, వైసీపీ తీర్థం పుచ్చుకున్న కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ

Jayamangala Venkata Ramana (Photo-Twitter)

ఏలూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్‌ తగిలిందనే చెప్పొచ్చు. ఆ పార్టీకి కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ గుడ్ బై చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు నచ్చి.. వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్లు ప్రకటించేశారు. కైకలూరులో బహిరంగ సభ నిర్వహించి ప్రజా సమక్షంలోనే ఆయన తన రాజీనామా ప్రకటన చేయడం గమనార్హం. ఈ సందర్భంగా.. ఆయన మాట్లాడుతూ..నియోజకవర్గ అభివృద్ధి,కొల్లేటి వాసుల జీవన ప్రమాణాల మెరుగు కోసమే పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నా. నాతో పాటు వచ్చే నేతలను వైఎస్సార్‌సీపీలోకి తీసుకెళ్తా అని ప్రకటించారు.

Here's Update News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement