Andhra Pradesh: టీడీపీ మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు సంచలన వ్యాఖ్యల వీడియో వైరల్, పోలీసులు మిమ్మల్ని చెప్పరాని చోట కొట్టారని, విపరీతమైన నొప్పితో బాధపడుతున్నామని అబద్ధం చెప్పండంటూ సలహా
ఇంకో ముఖ్యమైన అంశం, మనలో ఎవరైనా కోర్టు ద్వారా విచారణకు వేళ్తే, అప్పుడు మేజిస్ట్రేట్ మిమ్మల్ని "మీకు ఏదైనా చెప్పాలని ఉందా?" అని అడుగుతారు. అప్పుడు పోలీసులు మిమ్మల్ని చెప్పరాని చోట కొట్టారని, విపరీతమైన నొప్పితో బాధపడుతున్నామని అబద్ధం చెప్పండి. ఈ చిన్న అబద్ధంతో కేసు గాలి లోకి పోతుంది.
టీడీపీ పార్టీ సమావేశంలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు మాట్లాడుతూ CM జగన్ లా అండ్ ఆర్డర్ విభాగాన్ని వాడుతున్న తీరు మీద కోర్టులో అబద్ధాలు చెప్పాలని టీడీపీ నేతలకు సలహా ఇచ్చారు.అతను ఏమన్నారు అంటే, "ఇంకో ముఖ్యమైన అంశం, మనలో ఎవరైనా కోర్టు ద్వారా విచారణకు వేళ్తే, అప్పుడు మేజిస్ట్రేట్ మిమ్మల్ని "మీకు ఏదైనా చెప్పాలని ఉందా?" అని అడుగుతారు. అప్పుడు పోలీసులు మిమ్మల్ని చెప్పరాని చోట కొట్టారని, విపరీతమైన నొప్పితో బాధపడుతున్నామని అబద్ధం చెప్పండి. ఈ చిన్న అబద్ధంతో కేసు గాలి లోకి పోతుంది.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)