AP's COVID19 Bulletin: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,859 కోవిడ్ కేసులు, 13 మరణాలు నమోదు మరియు 1,575 మంది రికవరీ, రాష్ట్రంలో 18,688కు చేరిన ఆక్టివ్ కేసుల సంఖ్య

COVID-19 | (Photo Credits: IANS)

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 70,757 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,859 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే మరో 1,575 మంది మహమ్మారి నుంచి కోలుకోగా, ఇంకో 13 మంది మాత్రం ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,688 ఆక్టివ్ కేసులలు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నివేదించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement