Andhra Pradesh: అయ్యో పాపం, ఆడుకుంటూ ట్రాక్టర్ టైరు మీద పడి చిన్నారి మృతి, కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో విషాదకర ఘటన
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపల్లిలోని ఐడిఏలో వాచ్ మెన్ పుట్టా జోజి, స్వప్న దంపతుల కుమారుడు రెండేళ్ల ఇస్సా ఆడుకుంటూ ఇంటి వద్ద ఉన్న ట్రాక్టర్ టైర్ వద్దకు వెళ్లగా, ప్రమాదవశాత్తు టైర్ బాలుడిపై పడటంతో మృతి చెందాడు. దీనికి సంబంధించిన సీసీ పుటేజీ బయటకు వచ్చింది.
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపల్లిలోని ఐడిఏలో వాచ్ మెన్ పుట్టా జోజి, స్వప్న దంపతుల కుమారుడు రెండేళ్ల ఇస్సా ఆడుకుంటూ ఇంటి వద్ద ఉన్న ట్రాక్టర్ టైర్ వద్దకు వెళ్లగా, ప్రమాదవశాత్తు టైర్ బాలుడిపై పడటంతో మృతి చెందాడు. దీనికి సంబంధించిన సీసీ పుటేజీ బయటకు వచ్చింది. వీడియోలో బాలుడు పక్కన ఆనించి ఉన్న టైరు దగ్గర ఆడుకుంటూ టైరు మధ్యలోకి వెళ్లాడు. అనంతరం బయటకు వస్తున్న సమయంలో ఒక్కసారిగా టైరు మీద పడింది. దీంతో ఊపిరి ఆడక బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
Kid dies after falling on tractor tire in Krishna District Andhra Pradesh
Here's Disturbed Video
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement