TTD: పరకామణి కుంభకోణంపై చర్చ, స్కాంపై చర్చ జరపాలని డిమాండ్ చేసిన బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి

తిరుమలలో మరోసారి పరకామణి కుంభకోణం చర్చ జరుగుతోంది. పరకామణిలో రహస్యంగా రూ.200 కోట్లకుపైగా విదేశీ కరెన్సీ తరలించాడు రవికుమార్ అనే పెద్దజీయర్ మఠం ఉద్యోగి.

Parakamani Kumbakonam scandal on Tirumala

తిరుమలలో మరోసారి పరకామణి కుంభకోణం చర్చ జరుగుతోంది. పరకామణిలో రహస్యంగా రూ.200 కోట్లకుపైగా విదేశీ కరెన్సీ తరలించాడు రవికుమార్ అనే పెద్దజీయర్ మఠం ఉద్యోగి. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన అతనిపై కేవలం రూ.78 వేల విలువైన డాలర్లు దొరికాయని కేసు నమోదు చేశారు పోలీసులు.

హుండీ కానుకగా తిరుపతిలోని‌ 14 ప్లాట్లను టీటీడీకి రాసిచ్చారు రవికుమార్, ఆయన భార్య రమ్య రవికుమార్. వీటితో పాటు అతని ఆస్తులను అప్పటి టీటీడీ అధికారులు, పాలకమండలి, పోలీసులు తమ సొంతానికి రాయించుకున్నారని బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. విజిలెన్స్ నివేదికలో పోలీసుల ఒత్తిడి వల్లే కేసులో రాజీ అయినట్లు వెల్లడించారు. దీనిపై కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలని కోరారు భానుప్రకాష్ రెడ్డి. వీడియో ఇదిగో, చంద్రగిరిలో అర్ధరాత్రి నడుచుకుంటూ వెళ్తున్న ఆర్టీసీ కండక్టర్‌‌పై దాడి చేసిన దుండగులు, పరిస్థితి విషమం 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement