BJP MP GVL on Polavaram: పోలవరం ప్రాజెక్టుకు ప్రధాని మోదీ పేరు పెట్టాలి, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు

పోలవరం ప్రాజెక్టుకు ప్రధాని మోదీ పేరు పెట్టాలని బీజేపీ ఎంపీ GVL సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ జీవీఎల్ నరసింహారావు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతి పైసా కేంద్రమే ఇస్తుంది.. అందుకే పోలవరం ప్రాజెక్టుకు ప్రధానమంత్రి మోదీ సాగునీటి ప్రాజెక్టుగా నామకరణం చేయాలని జీవీఎల్ నరసింహారావు తెలిపారు.

GVL Narasimha Rao (Photo-ANI

పోలవరం ప్రాజెక్టుకు ప్రధాని మోదీ పేరు పెట్టాలని బీజేపీ ఎంపీ GVL సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ జీవీఎల్ నరసింహారావు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతి పైసా కేంద్రమే ఇస్తుంది.. అందుకే పోలవరం ప్రాజెక్టుకు ప్రధానమంత్రి మోదీ సాగునీటి ప్రాజెక్టుగా నామకరణం చేయాలని జీవీఎల్ నరసింహారావు తెలిపారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Fire On Panakala Swamy Hill: మంగళగిరి కొండపై మంటలు.. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో ఘోరం.. వ్యాపించిన దావానలం.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్న ప్రజలు.. అనూహ్యంగా వాటంతట అవే ఆరిపోయిన మంటలు.. పానకాల స్వామి మహిమేనంటున్న భక్తులు (వీడియో)

AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్‌, పోలీస్‌ హౌజింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియామకం

Dwaraka Tirumala Rao: యూనిఫామ్ ఉండదంటేనే ఏదోలా ఉంది, వీడ్కోలు పరేడ్‌లో భావోద్వేగానికి గురైన డీజీపీ ద్వారకా తిరుమలరావు, నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

PM Modi Slams Kejriwal: ఒక్క అవకాశం ఇవ్వాలంటూ ఢిల్లీ ఓటర్లను కోరిన ప్రధాని మోదీ, యమునా నదిలో విషం కలుస్తోందన్న కేజ్రీవాల్ వ్యాఖ్యలపై ధ్వజమెత్తిన నరేంద్ర మోదీ

Share Now