Andhra Pradesh: అధిక శబ్దం చేస్తూ బైక్ తోలితే మీ బండి పోలీస్ స్టేషన్కే, అధికశబ్దం చేస్తూ తిరుగుతున్న 173 ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను రోడ్డు రోలర్తో తొక్కించిన ఏపీ పోలీసులు
నెల్లూరు నగరంలో అధికశబ్దం చేస్తూ తిరుగుతున్న 173 ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ విజయరావు ఆదేశాల మేరకు వాహన యజమానులకు జరిమానా విధించి.. స్వాధీనం చేసుకున్న సైలెన్సర్లను రోడ్డు రోలర్తో తొక్కించారు
నెల్లూరు నగరంలో అధికశబ్దం చేస్తూ తిరుగుతున్న 173 ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ విజయరావు ఆదేశాల మేరకు వాహన యజమానులకు జరిమానా విధించి.. స్వాధీనం చేసుకున్న సైలెన్సర్లను రోడ్డు రోలర్తో తొక్కించారు
Here's DD News Tweet
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement