Andhra Student Shot Dead: అమెరికాలో ఆంధ్రా విద్యార్థి దారుణ హత్య, పెట్రోలు బంకులో పనిచేస్తుండగా కాల్చి చంపిన దుండగులు

మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల విద్యార్థిని అమెరికాలోని ఓ ఫ్యూయల్ స్టేషన్‌లో గురువారం (స్థానిక కాలమానం ప్రకారం) కాల్చి చంపినట్లు కొలంబస్ డివిజన్ ఆఫ్ పోలీస్ అధికారులు తెలిపారు.ఓహియోలోని ఓ పెట్రోలు బంకులో పనిచేస్తున్న సాయీష్ వీరా ఉద్యోగంలో ఉండగా గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు.

Picture of the suspect. (Photo Credit: Twitter)

మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల విద్యార్థిని అమెరికాలోని ఓ ఫ్యూయల్ స్టేషన్‌లో గురువారం (స్థానిక కాలమానం ప్రకారం) కాల్చి చంపినట్లు కొలంబస్ డివిజన్ ఆఫ్ పోలీస్ అధికారులు తెలిపారు.ఓహియోలోని ఓ పెట్రోలు బంకులో పనిచేస్తున్న సాయీష్ వీరా ఉద్యోగంలో ఉండగా గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు.

Here's Update

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement