Andhra Student Shot Dead: అమెరికాలో ఆంధ్రా విద్యార్థి దారుణ హత్య, పెట్రోలు బంకులో పనిచేస్తుండగా కాల్చి చంపిన దుండగులు
మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన 24 ఏళ్ల విద్యార్థిని అమెరికాలోని ఓ ఫ్యూయల్ స్టేషన్లో గురువారం (స్థానిక కాలమానం ప్రకారం) కాల్చి చంపినట్లు కొలంబస్ డివిజన్ ఆఫ్ పోలీస్ అధికారులు తెలిపారు.ఓహియోలోని ఓ పెట్రోలు బంకులో పనిచేస్తున్న సాయీష్ వీరా ఉద్యోగంలో ఉండగా గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు.
మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన 24 ఏళ్ల విద్యార్థిని అమెరికాలోని ఓ ఫ్యూయల్ స్టేషన్లో గురువారం (స్థానిక కాలమానం ప్రకారం) కాల్చి చంపినట్లు కొలంబస్ డివిజన్ ఆఫ్ పోలీస్ అధికారులు తెలిపారు.ఓహియోలోని ఓ పెట్రోలు బంకులో పనిచేస్తున్న సాయీష్ వీరా ఉద్యోగంలో ఉండగా గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు.
Here's Update
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
SLBC Tunnel Rescue Update: ఎస్ఎల్బీసీ సొరంగంలో ఆపరేటర్ మృతదేహం గుర్తింపు,మిగిలిన ఆరుగురికోసం గాలింపు
Advertisement
Advertisement
Advertisement