Chandrababu on Capital: అమరావతి కాదు మన రాజధాని పోలవరం, చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యల వీడియో ఇదిగో, అది నిర్మించే బాధ్యత మనది అని అన్ని గ్రామాల్లో చెప్పాలని పిలుపు

చంద్ర‌బాబు నాయుడు(Chandrababu Naidu) మ‌న రాజ‌ధాని పోల‌వ‌రం అని, అది నిర్మించే బాధ్య‌త మనందరిది. ఈ విష‌యాన్ని అన్ని గ్రామాల్లో చెప్పాలంటూ చెప్పారు.గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా చంద్ర‌బాబు ఇలా వ్యాఖ్యానించ‌డం క‌ల‌క‌లం రేపింది.

Chandrababu Naidu (Photo-Video Grab)

టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లుచేశారు. నిన్న‌టి దాకా ఏపీ రాష్ట్రానికి కొత్త రాజ‌ధాని అంటూ తాను పాలించే స‌మ‌యంలో అమ‌రావ‌తిని ప్ర‌క‌టించారు. దీనిపై పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది. తాజాగా చంద్ర‌బాబు నాయుడు(Chandrababu Naidu) మ‌న రాజ‌ధాని పోల‌వ‌రం అని, అది నిర్మించే బాధ్య‌త మనందరిది. ఈ విష‌యాన్ని అన్ని గ్రామాల్లో చెప్పాలంటూ చెప్పారు.గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా చంద్ర‌బాబు ఇలా వ్యాఖ్యానించ‌డం క‌ల‌క‌లం రేపింది.

Chandrababu Naidu (Photo-Video Grab)

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Fire On Panakala Swamy Hill: మంగళగిరి కొండపై మంటలు.. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో ఘోరం.. వ్యాపించిన దావానలం.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్న ప్రజలు.. అనూహ్యంగా వాటంతట అవే ఆరిపోయిన మంటలు.. పానకాల స్వామి మహిమేనంటున్న భక్తులు (వీడియో)

Attack On Patient Relatives: రోగి బంధువులపై ఆసుపత్రి సిబ్బంది దాడి.. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో ఘటన.. అసలేం జరిగింది? (వీడియో)

Kishan Reddy Comments on Union Budget: కేంద్ర బడ్జెట్‌పై కిషన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు, ఇది రాష్ట్ర బడ్జెట్‌ కాదంటూ మండిపాటు

Union Budget 2025: ఆకట్టుకుంటున్న నిర్మలమ్మ 'బడ్జెట్ సైకత శిల్పం'.. పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్న నేపథ్యంలో పూరీ తీరంలో సైకత శిల్పాన్ని రూపొందించిన సుదర్శన్‌ పట్నాయక్‌

Share Now