Boat Capsized In Nellore: నెల్లూరు చెరువులో పడవ బోల్తా.. ఆరుగురు యువకుల గల్లంతు.. వీడియోతో

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో దారుణం జరిగింది. ఆదివారం సాయంత్రం.. పొదలకూరు మండలం తోడేరు గ్రామ చెరువులో ఓ పడవ బోల్తా పడింది. ప్రమాద సమయంలో పదిమంది యువకులు పడవలో ఉన్నారు. నలుగురు క్షేమంగా బయటపడగా.. ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Representational (Credits: Twitter/ANI)

Nellore, Feb 27: ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో దారుణం జరిగింది. ఆదివారం సాయంత్రం.. పొదలకూరు మండలం తోడేరు గ్రామ చెరువులో ఓ పడవ బోల్తా పడింది. ప్రమాద సమయంలో పదిమంది యువకులు పడవలో ఉన్నారు. నలుగురు క్షేమంగా బయటపడగా..  ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

పరీక్ష సమయం మించిపోతుండడంతో సాయం కోసం రోడ్డుపై అర్ధిస్తూ కనిపించిన పదో తరగతి విద్యార్థిని.. గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి అధికారిక వాహనంలో తీసుకెళ్లిన ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్.. ఎక్కడంటే?

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement