Vande Bharat Train: రేపు ఒకేసారి 9 వందేభారత్ రైళ్లు.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. రేపు మరో తొమ్మిది కొత్త వందే భారత్ రైళ్లు పట్టాలపైకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

Vande Bharat Express (Photo-PTI)

Newdelhi, Sep 23: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ (Good News). రేపు మరో తొమ్మిది కొత్త వందే భారత్ రైళ్లు (Vande Bharat Trains) పట్టాలపైకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) వీటిని ప్రారంభించబోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షణాధి రాష్ట్రాలకు ఈసారి ప్రాధాన్యం లభించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు వీడియోలో చూడండి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement