Corona Danger Bells in Warangal: వరంగల్ లో డేంజర్ బెల్స్ మోగిస్తోన్న కరోనా.. తొమ్మిది మంది చిన్నారులకు వైరస్.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 743 కోవిడ్-19 కేసులు
ముగిసింది అనుకున్న కరోనా మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ముఖ్యంగా వరంగల్ లో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఎంజీఎం ఆసుపత్రిలో ఆరుగురు చిన్నారులకు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
Warangal, Dec 31: ముగిసింది అనుకున్న కరోనా (Corona) మళ్లీ డేంజర్ బెల్స్ (Danger Bells) మోగిస్తోంది. ముఖ్యంగా వరంగల్ (Warangal) లో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఎంజీఎం (MGM) ఆసుపత్రిలో 9 మంది చిన్నారులకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో వైద్యులు కరోనా పాజిటివ్ చిన్నారులకు కోవిడ్ ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఇక, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 743 కోవిడ్-19 కేసులు నమోదుకావడం పెరుగుతోన్న తీవ్రతకు అద్దం పడుతోంది. దీంతో దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య ఏకంగా 4వేలకు చేరువైంది. కోవిడ్ మరణాలు సైతం భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఒక్క రోజులోనే కరోనా కారణంగా ఏడుగురు మరణించడం ఆందోళన కలిగిస్తోంది.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement