Cyber Alert: రైతు సోదరులకు హెచ్చరిక.. రుణమాఫీ పేరుతో మెసేజ్ లు.. క్లిక్ చేస్తే అకౌంట్ మొత్తం ఖాళీ.. సైబర్ నేరగాళ్ల బురిడీ
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రుణాలు మాఫీ చేసింది. అయితే ఇదే అదనుగా కొందరు సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు ప్లాన్ చేస్తున్నారు.
Hyderabad, July 19: తెలంగాణలో (Telangana) కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రుణాలు మాఫీ చేసింది. అయితే ఇదే అదనుగా కొందరు సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు ప్లాన్ చేస్తున్నారు. రైతు రుణమాఫీ (loan waived off) పేరుతో అమాయకపు రైతులను బురిడీ కొట్టించే ప్రయత్నానికి సిద్ధమయ్యారు. ఫోన్ కు లింక్ పంపి ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటూనే మీరు రుణమాఫీకి అర్హులవుతారు అంటూ మెసేజుల్లో, వాట్సప్ లో లింకులు పంపుతున్నారు. అలంటి లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అవి క్లిక్ చేస్తే, ఖాతాల్లోని సొమ్ము తస్కరించే ప్రమాదం ఉన్నదని, ఈ నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
Advertisement
Advertisement
Advertisement