Fake Reporter: విలేఖరి అంటూ బ్లాక్ మెయిల్, చెట్టుకు కట్టేసి కొట్టిన స్థానికులు, హైడ్రా పేరుతో వసూళ్ల దందా..పటాన్‌చెరులో సంఘటన

తెలంగాణలోని పటాన్‌చెరులో నకిలీ విలేఖరికి దేహాశుద్ది చేశారు స్థానికులు. అరాచకాలు చేస్తూ జనానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తూ తప్పుడు రాతలు రాస్తున్న పటాన్ చెరువు ఓ దినపత్రిక రిపోర్టర్ ను చెట్టుకు కట్టేసి కొట్టారు. ప్రజాకోర్టులో శిక్షించారు గ్రామస్తులు. గతంలోనే సంతోష్ వేధింపులు భరించలేక రెండు ప్లాట్లు ఇచ్చారు గ్రామస్తులు.

Fake Reporter: విలేఖరి అంటూ బ్లాక్ మెయిల్, చెట్టుకు కట్టేసి కొట్టిన స్థానికులు, హైడ్రా పేరుతో వసూళ్ల దందా..పటాన్‌చెరులో సంఘటన
Fake Journalist Beaten by Locals in Sangareddy(video grab)

తెలంగాణలోని పటాన్‌చెరులో నకిలీ విలేఖరికి దేహాశుద్ది చేశారు స్థానికులు. అరాచకాలు చేస్తూ జనానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తూ తప్పుడు రాతలు రాస్తున్న పటాన్ చెరువు ఓ దినపత్రిక రిపోర్టర్ ను చెట్టుకు కట్టేసి కొట్టారు. ప్రజాకోర్టులో శిక్షించారు గ్రామస్తులు. గతంలోనే సంతోష్ వేధింపులు భరించలేక రెండు ప్లాట్లు ఇచ్చారు గ్రామస్తులు.   సిరిసిల్ల చేనేత కార్మికుడి అద్భుత సృష్టి, 200 గ్రాముల బంగారంతో చీర తయారీ..

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Advertisement


సంబంధిత వార్తలు

Fake Mouth Wash in Hyderabad: అక్కడ మౌత్‌వాష్‌లు కొంటున్నారా? అయితే మీరు డేంజర్‌లో పడ్డట్లే! హైదరాబాద్ చుడీ బజార్‌లో భారీగా ఫేక్‌మౌత్‌ వాష్‌లు స్వాధీనం

Who Is Rekha Gupta? ఢిల్లీ సీఎంగా ఎన్నికైన రేఖా గుప్తా ఎవరు? ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే సీఎం పదవి ఎలా వరించింది, షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే పూర్తి బయోగ్రఫీ ఇదే..

Andhra Pradesh: పేర్ని నాని అరెస్ట్ త్వరలో, కూటమి శ్రేణుల్లో ఆనందాన్ని చూడాలంటూ మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్ సంచలన వ్యాఖ్యలు

Fake News On Maha Kumbh Mela: మహాకుంభ మేళాపై తప్పుడు ప్రచారం..53 సోషల్ మీడియా అకౌంట్స్‌పై యూపీ ప్రభుత్వం చర్యలు, మత ఘర్షణలు చెలరేగే విధంగా పోస్టులు పెట్టినట్లు సమాచారం

Advertisement
Advertisement
Share Us
Advertisement