Fake Reporter: విలేఖరి అంటూ బ్లాక్ మెయిల్, చెట్టుకు కట్టేసి కొట్టిన స్థానికులు, హైడ్రా పేరుతో వసూళ్ల దందా..పటాన్చెరులో సంఘటన
తెలంగాణలోని పటాన్చెరులో నకిలీ విలేఖరికి దేహాశుద్ది చేశారు స్థానికులు. అరాచకాలు చేస్తూ జనానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తూ తప్పుడు రాతలు రాస్తున్న పటాన్ చెరువు ఓ దినపత్రిక రిపోర్టర్ ను చెట్టుకు కట్టేసి కొట్టారు. ప్రజాకోర్టులో శిక్షించారు గ్రామస్తులు. గతంలోనే సంతోష్ వేధింపులు భరించలేక రెండు ప్లాట్లు ఇచ్చారు గ్రామస్తులు.
తెలంగాణలోని పటాన్చెరులో నకిలీ విలేఖరికి దేహాశుద్ది చేశారు స్థానికులు. అరాచకాలు చేస్తూ జనానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తూ తప్పుడు రాతలు రాస్తున్న పటాన్ చెరువు ఓ దినపత్రిక రిపోర్టర్ ను చెట్టుకు కట్టేసి కొట్టారు. ప్రజాకోర్టులో శిక్షించారు గ్రామస్తులు. గతంలోనే సంతోష్ వేధింపులు భరించలేక రెండు ప్లాట్లు ఇచ్చారు గ్రామస్తులు. సిరిసిల్ల చేనేత కార్మికుడి అద్భుత సృష్టి, 200 గ్రాముల బంగారంతో చీర తయారీ..
Here's Video:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Fake Mouth Wash in Hyderabad: అక్కడ మౌత్వాష్లు కొంటున్నారా? అయితే మీరు డేంజర్లో పడ్డట్లే! హైదరాబాద్ చుడీ బజార్లో భారీగా ఫేక్మౌత్ వాష్లు స్వాధీనం
Who Is Rekha Gupta? ఢిల్లీ సీఎంగా ఎన్నికైన రేఖా గుప్తా ఎవరు? ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే సీఎం పదవి ఎలా వరించింది, షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే పూర్తి బయోగ్రఫీ ఇదే..
Andhra Pradesh: పేర్ని నాని అరెస్ట్ త్వరలో, కూటమి శ్రేణుల్లో ఆనందాన్ని చూడాలంటూ మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్ సంచలన వ్యాఖ్యలు
Fake News On Maha Kumbh Mela: మహాకుంభ మేళాపై తప్పుడు ప్రచారం..53 సోషల్ మీడియా అకౌంట్స్పై యూపీ ప్రభుత్వం చర్యలు, మత ఘర్షణలు చెలరేగే విధంగా పోస్టులు పెట్టినట్లు సమాచారం
Advertisement
Advertisement
Advertisement