Floods At Edupayala Temple: జల దిగ్బంధంలో ఏడు పాయల వనదుర్గ మాత.. గర్భగుడి మూసేయడంతో రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు అందుకుంటున్న అమ్మవారు

భారీ వర్షాలతో మంజీరా నది పరవళ్లు తొక్కుతున్నది. దీంతో మెదక్ లోని ఏడు పాయల వనదుర్గ మాత మందిరం మూడో రోజు కూడా జల దిగ్బంధంలోనే ఉంది.

Floods At Edupayala Temple (Credits: X)

Hyderabad, Sep 3: భారీ వర్షాలతో (Heavy Rains) మంజీరా నది పరవళ్లు తొక్కుతున్నది. దీంతో మెదక్ (Medak) లోని ఏడు పాయల వనదుర్గ మాత మందిరం మూడో రోజు కూడా జల దిగ్బంధంలోనే ఉంది. మంజీరా బ్యారేజ్ గేట్లు తెరువడంతో ఏ క్షణాన అయిన భారీ వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అమ్మవారి పాదాలను తాకుతూ ఏడు పాయలుగా చీలిపోయి ఆలయం ఎదుట పరవళ్లు తొక్కుతున్న మంజీరాను చూసేందుకు పలువురు ఆసక్తి కనబరిచారు. కాగా, అమ్మవారి గర్భగుడి మూసేయడంతో రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజారులు పూజలు చేశారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement