Telangana:తెలంగాణ నూతన సీఎస్గా శాంతి కుమారి, ప్రస్తుతం అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న 1989 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్
తెలంగాణ నూతన సీఎస్గా శాంతి కుమారి నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి అధికారికంగా కాసేపట్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. 2025 ఏప్రిల్ వరకు సీఎస్గా కొనసాగనున్నారు. 1989 బ్యాచ్కు చెందిన శాంతి కుమారి ప్రస్తుతం అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ నూతన సీఎస్గా శాంతి కుమారి నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి అధికారికంగా కాసేపట్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. 2025 ఏప్రిల్ వరకు సీఎస్గా కొనసాగనున్నారు. 1989 బ్యాచ్కు చెందిన శాంతి కుమారి ప్రస్తుతం అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆమె సీఎం కార్యాలయంలో పనిచేశారు. ఇదిలా ఉంటే విభజన సమయంలో కేంద్రం సోమేశ్ కుమార్ను ఏపీ కేడర్కు కేటాయించింది. ఈ నేపథ్యంలో ఏపీకి వెళ్లి విధులు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడంతో శాంతి కుమారికి అవకాశం దక్కింది.
Here's NTV Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
SSMB 29 Video Leaked: మహేశ్బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Karnataka: రష్మిక మందన్నకు రక్షణ కల్పించాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి కుమార్ గౌడ వివాదాస్పద నేపథ్యంలో రష్మికకు మద్దతుగా కొడవ సమాజం
Fire Breaks Out In New York: న్యూయార్క్లో మరోసారి కార్చిచ్చు .. లాంగ్ ఐలాండ్లో భారీగా ఎగిసిపడుతున్న మంటలు, హెలికాప్టర్ల సాయంతో మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్న సిబ్బంది, వీడియో
Advertisement
Advertisement
Advertisement