BRS Sabha: బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం షురూ నేడే.. హుస్నాబాద్లో ప్రజా ఆశీర్వాద సభ.. హాజరుకానున్న కేసీఆర్
ఎన్నికల శంఖారావం పూరించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. తనకు అచ్చొచ్చిన హుస్నాబాద్ నుంచే సీఎం కేసీఆర్ వచ్చే శాసనసభ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు.
Husnabad, Oct 15: ఎన్నికల శంఖారావం పూరించేందుకు బీఆర్ఎస్ (BRS) సిద్ధమైంది. తనకు అచ్చొచ్చిన హుస్నాబాద్ (Husnabad) నుంచే సీఎం కేసీఆర్ (CM KCR) వచ్చే శాసనసభ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. 2014, 2018 శాసనసభ ఎన్నికలకు సైతం ఇక్కడి నుంచే ‘ప్రజా ఆశీర్వాద సభల’తో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కాగా, హుస్నాబాద్ నుంచే ఎన్నికల శంఖారావం పూరించి ఎన్నికల్లో ఘన విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్న సీఎం కేసీఆర్.. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తారని ప్రజలు ధీమా వ్యక్తంచేస్తున్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ
BRSLP Meeting Update: 11న బీఆర్ఎస్ఎల్పీ సమావేశం.. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన శాసనసభాపక్షం సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
Telangana Assembly Sessions: 12 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 18న లేదా 19న రాష్ట్ర బడ్జెట్, ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చేనా!
Advertisement
Advertisement
Advertisement