Land Mafia Sells Graveyard: స్మశన వాటికను వదలని రియల్టర్లు, ఓ వ్యక్తి అంత్యక్రియలు చేయకుండా అడ్డుకున్న వైనం, ఎక్కడ అంత్యక్రియలు చేయాలని బాధితుల ఫైర్
మంచిర్యాల జిల్లాలో రియల్ ఎస్టేట్ మాఫియా ఆగడాలు ఆగడం లేదు. స్మశానవాటికను కూడా వదల్లేదు రియల్టర్లు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఓ వ్యక్తి అంత్యక్రియలు కూడా చేయకుండా అడ్డుకున్నారు.
మంచిర్యాల జిల్లాలో రియల్ ఎస్టేట్ మాఫియా ఆగడాలు ఆగడం లేదు. స్మశానవాటికను కూడా వదల్లేదు రియల్టర్లు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఓ వ్యక్తి అంత్యక్రియలు కూడా చేయకుండా అడ్డుకున్నారు. స్మశానవాటికను కబ్జా చేసి ఫ్లాట్లుగా మార్చి అంత్యక్రియలను అడ్డుకోవడంతో మృతదేహానికి ఎక్కడ అంత్యక్రియలు నిర్వహించాలో తెలియని స్థితిలో కుటుంబసభ్యులు ఉన్నారు. హైడ్రాకు సిబ్బంది కేటాయింపు, పలు శాఖల నుంచి 169 మందిని డిప్యూటేషన్ పై హైడ్రాకు పంపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు
Here's Video:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Who Is Rekha Gupta? ఢిల్లీ సీఎంగా ఎన్నికైన రేఖా గుప్తా ఎవరు? ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే సీఎం పదవి ఎలా వరించింది, షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే పూర్తి బయోగ్రఫీ ఇదే..
Andhra Pradesh: పేర్ని నాని అరెస్ట్ త్వరలో, కూటమి శ్రేణుల్లో ఆనందాన్ని చూడాలంటూ మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్ సంచలన వ్యాఖ్యలు
Mahindra BE 6: ఎలక్ట్రిక్ SUV విభాగంలో సవాల్ విసరబోతున్న మహీంద్రా బీఈ6, సూపర్ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యంతో బెస్ట్ ఫీచర్లు, వేరియంట్లు ఇవిగో..
AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్, పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ ఛైర్మన్గా నియామకం
Advertisement
Advertisement
Advertisement