Praja Darbar in Praja Bhavan: ప్రజా దర్బార్‌ వీడియోలు ఇవిగో, సమస్యలు విన్నవించుకునేందుకు వేలాదిగా ప్రజా భవన్‌కు తరలివచ్చిన ప్రజలు, వినతులు స్వీకరించిన సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ప్రజా దర్బార్‌ ప్రారంభమైంది. జ్యోతిరావు పూలే అంబేద్కర్‌ ప్రజా భవన్(ప్రగతి భవన్)లో నేటి నుంచి ప్రజా దర్బార్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సీఎం రేవంత్‌ రెడ్డి.. ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్నారు. సీఎం రేవంత్‌ను కలిసి ప్రజలు సమస్యలు చెప్పుకుంటున్నారు.

CM Revanth Reddy at Praja Darbar in Praja Bhavan (Photo-X/Congress)

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ప్రజా దర్బార్‌ ప్రారంభమైంది. జ్యోతిరావు పూలే అంబేద్కర్‌ ప్రజా భవన్(ప్రగతి భవన్)లో నేటి నుంచి ప్రజా దర్బార్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సీఎం రేవంత్‌ రెడ్డి.. ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్నారు. సీఎం రేవంత్‌ను కలిసి ప్రజలు సమస్యలు చెప్పుకుంటున్నారు. వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించిన సీఎం రేవంత్‌ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ప్రజా దర్బార్‌లో సీఎంను కలిసిన కొండపోచమ్మ ముంపు బాధితులు ఇప్పటి వరకు నష్టపరిహారం అందలేదని సీఎంకు వివరించారు. మొదటి రోజు పెద్ద సంఖ్యలో ప్రజా దర్బార్ కు ప్రజలు విచ్చేశారు. వీడియోలు ఇవిగో..

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

BRSLP Meeting Update: 11న బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం.. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన శాసనసభాపక్షం సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు

Advertisement
Advertisement
Share Now
Advertisement