Hyderabad Ganesh Idol Immersion: గణేశ్ నిమజ్జనంలో పోకిరీల ఆగడాలు.. కేసులు నమోదు చేసి 250 మందిని అరెస్ట్ చేసిన షీ టీమ్స్

హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగిన గణేశ్ నిమజ్జనం సందట్లో మహిళలు, యువతులపై వేధింపులకు దిగిన పోకిరీలను నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Khairatabad Ganesh Immersion (Photo-Video Grab)

Hyderabad, Sep 29: హైదరాబాద్ లో (Hyderabad) అంగరంగ వైభవంగా జరిగిన గణేశ్ నిమజ్జనం (Ganesh Idol Immersion) సందట్లో మహిళలు, యువతులపై వేధింపులకు దిగిన పోకిరీలను నగర పోలీసులు (Police) అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 250 మందిపై షీటీమ్స్ కేసులు పెట్టినట్టు హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ తాజాగా వెల్లడించారు. గణేశ్ నిమజ్జనం ముగిసిందని శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో సీవీ ఆనంద్ తెలిపారు. ఉత్సవాలకు వచ్చిన మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం, వేధించడం చేసిన 250 మంది పోకిరీలను అరెస్ట్ చేశామని తెలిపారు. శోభయాత్రకు కొందరు మద్యం మత్తులో వచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Vizag Beach Mystery: విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన భారీ పురాతన పెట్టె.. చూసేందుకు ఎగబడిన జనం.. అందులో విలువైన సంపద ఉండే అవకాశం ఉందని చర్చ

Rains in Telangana: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ ప్రకటన

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement