Bandi Sanjay: వృద్ధురాలి పాదాలకు చెప్పులు తొడిగిన బండి సంజయ్, సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన బీజేపీ తెలంగాణ, పెద్దలను గౌరవించండి అంటూ కామెంట్
ప్రజా సంగ్రామ యాత్ర పేరిట బండి సంజయ్ తెలంగాణలో యాత్ర సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాత్రలో భాగంగా ఆయన ఇటీవలే ఓ వృద్ధురాలి పాదాలకు చెప్పులు తొడిగారు. ఈ ఫొటోలను బుధవారం సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన బీజేపీ తెలంగాణ శాఖ వైరి వర్గాలకు కౌంటర్ ఇచ్చింది.
తెలంగాణ పర్యటనలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు చెప్పులు అందించిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్పై వైరి వర్గాలు పెద్ద ఎత్తున ట్రోలింగ్కు దిగిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలను ఖండించిన బండి సంజయ్.. పెద్దల చెప్పులు మోయడంలో తప్పేముందంటూ ఎదురు దాడికి కూడా దిగారు.ఇదిలావుంచితే, ప్రస్తుతం ప్రజా సంగ్రామ యాత్ర పేరిట బండి సంజయ్ తెలంగాణలో యాత్ర సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాత్రలో భాగంగా ఆయన ఇటీవలే ఓ వృద్ధురాలి పాదాలకు చెప్పులు తొడిగారు. ఈ ఫొటోలను బుధవారం సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన బీజేపీ తెలంగాణ శాఖ వైరి వర్గాలకు కౌంటర్ ఇచ్చింది. 'పెద్దలను గౌరవించండి. వారి దీవెనలు ఎల్లప్పుడూ మిమ్మల్ని వ్యతిరేకత నుంచి కాపాడతాయి' అంటూ ఓ కామెంట్ను జత చేసింది.
Advertisement
సంబంధిత వార్తలు
Karnataka: రష్మిక మందన్నకు రక్షణ కల్పించాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి కుమార్ గౌడ వివాదాస్పద నేపథ్యంలో రష్మికకు మద్దతుగా కొడవ సమాజం
Viveka Murder Case: జగన్ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని పదే పదే చెప్పా, వాచ్మెన్ రంగన్న మృతిపై అనుమానాలున్నాయంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Private Parts Chopped Off Case: యూపీలో దారుణం, ట్రాన్స్జెండర్లకు గురువుగా మారాలని ప్రైవేట్ పార్ట్స్ కోయించుకున్నాడు, వీడియో ఇదిగో..
Viveka Murder Case: వివేకా హత్య కేసు, ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగయ్య మృతిపై కడప ఎస్పీ అశోక్ కుమార్ కీలక ప్రకటన, వీడియో ఇదిగో..
Advertisement
Advertisement
Advertisement