Telangana: బీజేపీ నేత మురళీకృష్ణగౌడ్ ఇంటిపై దాడి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అనుచరులు పనేనంటున్న బీజేపీ నేతలు, పరిగి సబ్ జైలు నుంచి బెయిల్పై విడుదలైన బీజేపీ నాయకుడు
బీజేపీ నాయకుడు మురళీకృష్ణగౌడ్ ఇంటిపై సోమవారం రాత్రి గుర్తుతెలియని 50 మందికిపైగా దుండగులు దాడి చేశారు. ఇంటి ముందు ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. ఇంటి తలుపులను విరగ్గొట్టారుదాడి చేసిన వారు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అనుచరులుగా అనుమానిస్తున్నారు.
బీజేపీ నాయకుడు మురళీకృష్ణగౌడ్ ఇంటిపై సోమవారం రాత్రి గుర్తుతెలియని 50 మందికిపైగా దుండగులు దాడి చేశారు. ఇంటి ముందు ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. ఇంటి తలుపులను విరగ్గొట్టారుదాడి చేసిన వారు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అనుచరులుగా అనుమానిస్తున్నారు.
ఇటీవల ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై జైలకు వెళ్లిన మురళీకృష్ణగౌడ్ మంగళవారం బైయిల్పై విడుదలయ్యారు. పరిగి సబ్జైలు నుంచి భారీ కాన్వాయ్తో తాండూరులోని తన ఇంటికి చేరుకున్నారు. ఎమ్మెల్యే రోహిత్రెడ్డిపై మురళీకృష్ణగౌడ్ ఆరోపణలు చేసిన నేపథ్యంలోనే ఇంటిపై దాడి జరిగినట్టు అను మానిస్తున్నారు.
Here's ANI Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ
BRSLP Meeting Update: 11న బీఆర్ఎస్ఎల్పీ సమావేశం.. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన శాసనసభాపక్షం సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
BRS Meeting in Warangal: లక్షమందితో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ, రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ నేతలకు కేసీఆర్ సూచన
Advertisement
Advertisement
Advertisement