Telangana Formation Day: తెలంగాణలో 75 మంది ఏఎస్ఐల‌కు ఎస్ఐలుగా ప‌దోన్న‌తి, తెలంగాణ ప్ర‌భుత్వం వారి సేవలను గుర్తించింద‌ని డీజీపీ ట్వీట్

తెలంగాణ రాష్ట్ర ద‌శాబ్ది ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని రాష్ట్ర డీజీపీ అంజ‌నీ కుమార్.. ఏఎస్ఐల‌కు శుభ‌వార్త వినిపించారు. తెలంగాణ పోలీసుల ప్ర‌శంస‌నీయ‌మైన కృషి, అవిశ్రాంత సేవ‌లు, అంకితభావాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం గుర్తించింద‌ని పేర్కొన్నారు.

Anjani Kumar takes charge as DGP (PIC @ CMO Telangana Twitter)

తెలంగాణ రాష్ట్ర ద‌శాబ్ది ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని రాష్ట్ర డీజీపీ అంజ‌నీ కుమార్.. ఏఎస్ఐల‌కు శుభ‌వార్త వినిపించారు. తెలంగాణ పోలీసుల ప్ర‌శంస‌నీయ‌మైన కృషి, అవిశ్రాంత సేవ‌లు, అంకితభావాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం గుర్తించింద‌ని పేర్కొన్నారు. ఈ క్ర‌మంలోనే పోలీసుల కృషి, సేవ‌ల‌కు గుర్తింపుగా.. 75 మంది ఏఎస్ఐల‌కు ఎస్ఐలుగా ప‌దోన్న‌తి క‌ల్పించిన‌ట్లు డీజీపీ అంజ‌నీ కుమార్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement