TS COVID19 Bulletin: తెలంగాణలో 8 వేల కంటే దిగువకు చేరిన ఆక్టివ్ కేసుల సంఖ్య, రాష్ట్రంలో కొత్తగా 427 కోవిడ్ కేసులు, 2 మరణాలు నమోదు మరియు 609 మంది రికవరీ

Representational Image | PTI Photo

తెలంగాణలో గడిచిన ఒక్కరోజులో 87,509 మంది శాంపుల్స్ పరీక్షించగా 427 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే 2 కోవిడ్ మరణాలు నమోదు కాగా, మరో 609 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7,812 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నివేదించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement