Corona in TS: తెలంగాణలో కొత్తగా 41 మందికి కరోనా, రాష్ట్రంలో ప్రస్తుతం 514 యాక్టివ్ కేసులు

రాష్ట్రంలో ఆదివారం 13,158 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 41 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7.91 లక్షలకు చేరింది. తాజాగా మరో 63 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు 7.86 లక్షల మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 514 మంది కరోనా చికిత్స పొందుతున్నారు.

Coronavirus | Representational Image | (Photo Credits: ANI)

రాష్ట్రంలో ఆదివారం 13,158 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 41 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7.91 లక్షలకు చేరింది. తాజాగా మరో 63 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు 7.86 లక్షల మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 514 మంది కరోనా చికిత్స పొందుతున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement