Telangana's COVID19 Bulletin: తెలంగాణలో కొత్తగా 577 కోవిడ్ కేసులు, 2 మరణాలు నమోదు మరియు 645 మంది రికవరీ; రాష్ట్రంలో 8,674కు చేరిన ఆక్టివ్ కేసుల సంఖ్య

Coronavirus Outbreak. | (Photo Credits: Pixabay)

తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కొత్తగా 577 కేసులు నమోదు కాగా, 2 కోవిడ్ మరణాలు సంభవించాయి. అలాగే మరో 645 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,674 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నివేదించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement