MP Dharmapuri Arvind: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌‌పై ఎర్ధండి గ్రామస్తులు దాడి, కర్రలు రాళ్లతో దాడి చేయడంతో పగిలిన కాన్వాయ్‌లోని వాహనాల అద్ధాలు

ఇబ్రహీంపట్నం మండలం ఎర్ధండిలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు నిరసన సెగ తగిలింది. ఎంపీ కాన్వాయ్‌పై గ్రామస్తులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. దీంతో కాన్వాయ్‌లోని వాహనాల అద్ధాలు ధ్వంసం అయ్యాయి. దాడికి పాల్పడిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

Stones pelted at BJP MP Dharmapuri Arvind's convoy (Photo-Video Grab)

భాగ్యనగరంలోని ఇబ్రహీంపట్నం మండలం ఎర్ధండిలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు నిరసన సెగ తగిలింది. ఎంపీ కాన్వాయ్‌పై గ్రామస్తులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. దీంతో కాన్వాయ్‌లోని వాహనాల అద్ధాలు ధ్వంసం అయ్యాయి. దాడికి పాల్పడిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరద సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన ఎంపీని ఎన్నికల సమయంలో బిడ్జి కట్టిస్తానని హామి ఇచ్చారని, గ్రామ సమస్యలు తీరుస్తామని చెప్పి చెయ్యలేదని గ్రామస్తులు నిలదీశారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఎంపీ అరవింద్‌.. కోరుట్ల వెళ్లిపోయారు.

Stones pelted at BJP MP Dharmapuri Arvind's convoy (Photo-Video Grab)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

PM Modi: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై ప్రధానమంత్రి మోదీ ట్వీట్.. శ్రమించిన కార్యకర్తలను చూసి గర్వపడుతున్నా అని ట్వీట్

Karimnagar Graduate MLC Election: కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డిపై బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపు.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో విజయం సాధించిన అంజిరెడ్డి

MP Horror: ఐదేళ్ల చిన్నారిపై 17 ఏండ్ల యువకుడి దారుణం.. చిన్నారిని అపహరించి అఘాయిత్యం.. ప్రైవేటు భాగాలపై 28 కుట్లు.. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాలిక.. మధ్యప్రదేశ్‌ లో ఘోరం

Gorantla Madhav: గోరంట్ల మాధవ్‌కు నోటీసులు ఇచ్చిన విజయవాడ పోలీసులు, అత్యాచార బాధితుల గుర్తింపు బహిర్గతం చేశారని వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు, మార్చి 5న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు

Advertisement
Advertisement
Share Now
Advertisement