Telangana: వైరల్ వీడియో, కేసీఆర్ పీఎం కావాలని కోళ్లు, మద్యం పంపిణీ చేసిన టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి, దసరాకు జాతీయ పార్టీని ప్రకటించబోతున్న సీఎం కేసీఆర్
వరంగల్ జిల్లాలో అధికార టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి హమాలీలకు మద్యం బాటిళ్లు, కోళ్లను పంపిణీ చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ (Telangana) రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
వరంగల్ జిల్లాలో అధికార టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి హమాలీలకు మద్యం బాటిళ్లు, కోళ్లను పంపిణీ చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ (Telangana) రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.దసరా రోజున కేసీఆర్ (KCR) జాతీయ పార్టీని ప్రకటించబోతున్న సందర్భంగా.. కేసీఆర్ ఆ పార్టీకి అధ్యక్షుడు, దేశానికి ప్రధాని అవ్వాలని కోరుతూ.. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి హమాలీలకు కోళ్లు, మద్యం పంపిణీ చేశారు. ఇలా బహిరంగంగా మద్యం పంపిణీ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. అయితే.. వార్తల్లో నిలవడానికే ఇలాంటి కార్యక్రమం చేశారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Advertisement
సంబంధిత వార్తలు
Cockroach Found In Biryani: బిర్యానీలో బొద్దింక.. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఘటన (వీడియో)
SLBC Tunnel Collapse Update: ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ రెండ్రోజుల్లో పూర్తి చేస్తాం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన, రాజకీయం చేయడానికి హరీశ్రావు వచ్చారని మండిపాటు
Liquor Shops Closed in Telangana: మందుబాబులకు బ్యాడ్ న్యూస్, నేటి నుంచి 3 రోజులు పాటు హైదరాబాద్లో మద్యం షాపులు బంద్, ఫిబ్రవరి 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు
Wine Shops to Closed in Telangana: మందుబాబులకు అలర్ట్, రేపటి నుండి 3 రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేత, ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికలు
Advertisement
Advertisement
Advertisement