Telangana: వీడియో ఇదిగో, తెలంగాణలో నడిరోడ్డు మీద కత్తులతో దాడి చేసుకున్న ఇద్దరు వ్యాపారులు, తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలు..

Two Vendors Attack Each one With Knife on the Road

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద ఇద్దరు వ్యక్తులు కత్తులతో వీరంగం సృష్టించారు. తన దుకాణానికి ఎదురుగా మరో వ్యక్తి తోపుడు బండి అడ్డు పెట్టి వ్యాపారం చేస్తున్నాడని యజమాని ప్రశ్నించడంతో వీరిద్దరి మధ్య గొడవ మొదలైంది. దీంతో ఇద్దరి మధ్య వాదన పెరిగి దాడి చేసుకునే స్థాయికి చేరుకుంది. ఒకరినొకరు కత్తులతో దాడి చేసుకున్నారు. వారి కొట్లాట చూసి భయంతో పరుగులు తీశారు స్థానికులు.. దాడి చేసుకున్న ఇద్దరికీ స్వల్ప గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రిన్సిపాల్ వేధింపులు.. మహిళ అసిస్టెంట్ ప్రొఫెసర్ ధర్నా, వరంగల్ ఎల్‌బీ కాలేజీలో ఘటన, కాలేజీ ముందు ధర్నా చేపట్టిన అసిస్టెంట్ ప్రొఫెసర్

Two Vendors Attack Each one With Knife on the Road

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement