Telangana: నన్ను కాంగ్రెస్ నేత ముప్పా గంగా రెడ్డి శారీకరకంగా వాడుకుని వదిలేశాడు, న్యాయం చేయాలంటూ ప్రజా భవన్ వద్దకు వచ్చి ఆందోళనకు దిగిన మహిళ

నిజామాబాద్ జిల్లా కిసాన్ ఖేత్ అధ్యక్షుడు ముప్పా గంగి రెడ్డి తనతో సహజీవనం చేస్తూ 19 ఏళ్ల కొడుకు ఉండగా తనకి ఆస్తిలో వాటా ఇస్తానని బాండ్ పేపర్ రాసి ఇచ్చి ఇప్పుడు చంపేస్తానని బెదిరిస్తున్నాడని ప్రజా భవన్ వద్దకు వచ్చిన మహిళ ఆందోళన చేపట్టింది.

: Woman Protest on Nizamabad District Kisan Khet President Muppa Ganga Reddy due to Fraud after Illegal affair

నిజామాబాద్ జిల్లా కిసాన్ ఖేత్ అధ్యక్షుడు ముప్పా గంగా రెడ్డి తనతో సహజీవనం చేస్తూ 19 ఏళ్ల కొడుకు ఉండగా తనకి ఆస్తిలో వాటా ఇస్తానని బాండ్ పేపర్ రాసి ఇచ్చి ఇప్పుడు చంపేస్తానని బెదిరిస్తున్నాడని ప్రజా భవన్ వద్దకు వచ్చిన మహిళ ఆందోళన చేపట్టింది. 20 సంవత్సరాల పాటు నాతో సహజీవన చేసి కొడుకును పుట్టించి ఇప్పుడు ఆస్తిలో వాటా అడిగితే బెదిరిస్తున్నాడంటూ మహిళ వాపోయింది. దారుణం, వృద్ధుడి భూమిని డబ్బులు ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ చేయించుకున్న పెద్దపల్లి ఏసీపీ, పురుగుల మందు డబ్బాతో బాధిత వృద్ధుడి ధర్నా

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement