Telangana: నిజామాబాద్ స్కూల్ నుండి అదృశ్యమైన ముగ్గురు బాలికల ఆచూకీ లభ్యం..సెల్‌ఫోన్ ట్రాకింగ్ ద్వారా స్టూడెంట్స్ ఆచూకీ కనిపెట్టిన పోలీసులు..తల్లిదండ్రులకు అప్పగింత

నిజామాబాద్‌లో పాఠశాల నుండి అదృశ్యమైన ముగ్గురు బాలికల ఆచూకీ లభ్యమైంది. స్కూలు డుమ్మా కొట్టి.. ఫ్రీ బస్సు ఎక్కి చక్కర్లు కొట్టారు బాలికలు.

Three Missing Girls Found Within 24 Hours at Nizamabad(X)

నిజామాబాద్‌లో పాఠశాల నుండి అదృశ్యమైన ముగ్గురు బాలికల ఆచూకీ లభ్యమైంది. స్కూలు డుమ్మా కొట్టి.. ఫ్రీ బస్సు ఎక్కి చక్కర్లు కొట్టారు బాలికలు. ఫ్రీ ఆర్టీసీ బస్సులో నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్ వెళ్లి వచ్చారు విద్యార్థినులు. సెల్ ఫోన్ ట్రాకింగ్ ద్వారా విద్యార్థినులను పట్టుకొని.. బాలికలను తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు.  యాద‌గిరిగుట్టలోని ప్రీమియ‌ర్ ఎక్స్‌ ప్లోజివ్ ప‌రిశ్ర‌మలో భారీ పేలుడు.. 8 మందికి తీవ్ర గాయాలు 

 Three Missing Girls Found Within 24 Hours at Nizamabad

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement