Telangana Assembly Elections: కేసీఆర్‌ని మళ్లీ అధికారంలోకి రాకుండా చేసేందుకు ఎవరితోనైనా పొత్తులకు సిద్ధం, వైఎస్ షర్మిళ సంచలన వ్యాఖ్యలు

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావడం ఇష్టం లేదు కాబట్టి ఎవరితోనైనా చర్చలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

YSR Telangana Party Founder YS Sharmila. (Photo Credits: Twitter)

ఐటీ శాఖ, టీఎస్‌పీఎస్సీ వైఫల్యంతో పేపర్‌ లీక్‌ పునరావృతం కాకుండా చూస్తామని తెలంగాణ సీఎం ఈ అఫిడవిట్‌పై సంతకం చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. పేపర్ లీక్‌కు కేసీఆర్‌, ఆయన ప్రభుత్వమే కారణమని చెబుతోందని వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల మండిపడ్డారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావడం ఇష్టం లేదు కాబట్టి ఎవరితోనైనా చర్చలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

CM Revanth Reddy: పార్టీ గీత దాటితే వేటే.. అనుమానులుంటే అంతర్గతంగా చర్చించాలి, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి, సర్పంచ్‌లను ఏకగ్రీవం చేయాలని ఎమ్మెల్యేలకు టార్గెట్!

KTR: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు పడాల్సిందే..యూజీసీ నిబంధనలపై కేంద్రమంత్రులను కలిసిన కేటీఆర్, ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడి

YS Jagan Slams Chandrababu: చంద్రబాబు కాదు చంద్రముఖి.. ఏపీ సీఎంపై జగన్‌ తీవ్ర ఆగ్రహం, బాబు ష్యూరిటీ.. మోసానికి గ్యారంటీ?,వాలంటీర్లనే కాదు ఉద్యోగులకు హ్యాండ్‌ ఇచ్చిన బాబు

AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్, మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక రాయితీలు, వివరాలివే

Share Now