Telangana: నాలుగు నెలల క్రితం పెళ్లి, అదనపు కట్నం తేవాలని అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఉరి వేసుకుని ఇల్లాలు ఆత్మహత్య, వీడియో ఇదిగో..

అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధింపులకు గురి చేయడంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా అయోధ్య గ్రామంలో నాలుగు నెలల క్రితం ఉబ్బపెల్లి గణేష్ తో సుకన్య (22) వివాహం జరిగింది.

Woman Ends Life Over Dowry Harassment

అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధింపులకు గురి చేయడంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా అయోధ్య గ్రామంలో నాలుగు నెలల క్రితం ఉబ్బపెల్లి గణేష్ తో సుకన్య (22) వివాహం జరిగింది. కట్నంగా రూ.లక్ష నగదు, 3 తులాల బంగారం ఇచ్చారు. అయితే అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఉరి వేసుకుని సుకన్య ఆత్మహత్యకు పాల్పడింది. సుకన్య భర్త గణేష్ తో పాటు అత్తింటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువుల ఆందోళన చేపట్టారు.

షాకింగ్ వీడియో ఇదిగో, వాకింగ్‌కు వెళ్లిన వృద్ధురాలిపై వీధి కుక్కలు దాడి, కింద పడేసి ఇష్టం వచ్చినట్లుగా కరుస్తూ..

Woman Ends Life Over Dowry Harassment

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement