Tirupati: తిరుపతి జిల్లాలో ప్రసాదం తిని 79 మందికి అస్వస్థత.. కేవీబీపురం మండలం ఆరె గ్రామంలో ఘటన

తిరుపతి జిల్లాలో కలుషిత ప్రసాదం తిని 79కిపైగా మంది అస్వస్థతకు గురయ్యారు. కేవీబీపురం మండలం ఆరె గ్రామంలో రెండు రోజుల క్రితం ఆలయంలో పూజలు నిర్వహించారు.

Credits: X

Tirupati, Sep 19: తిరుపతి జిల్లాలో (Tirupati) కలుషిత ప్రసాదం (Contaminated Food) తిని 79కిపైగా మంది అస్వస్థతకు గురయ్యారు. కేవీబీపురం (KVB Puram) మండలం ఆరె గ్రామంలో రెండు రోజుల క్రితం ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ప్రసాదాన్ని నిర్వాహకులు గ్రామస్థులకు పంపిణీ చేశారు. ప్రసాదం తిన్న గ్రామస్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. వెంటనే అప్రమత్తమైన వైద్యాధికారులు గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స అందిస్తున్నారు.

Chandra Shekhar: తనను మార్కెట్లో అమ్మకుండా చూడాలని రాముడు నా కలలోకి వచ్చి చెప్పాడు.. రామచరిత మానస్ ను ఇటీవల పొటాషియం సైనేడ్‌ తో పోల్చిన బీహార్ మంత్రి చంద్రశేఖర్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement