Paytm Offline Payments: దూసుకుపోతున్న పేటీఎం, జనవరి నెలలో 89 మిలియన్లకు చేరుకున్న యూజర్లు, 6.1 మిలియన్ డివైస్‌ల్లో పేటీఎం కార్యకలాపాలు

భారతదేశంలోని ప్రముఖ చెల్లింపులు, ఆర్థిక సేవల దిగ్గజం Paytm జనవరి 2023 నెలలో తన వ్యాపార నిర్వహణ పనితీరును ప్రకటించింది. జనవరి 2023 కి సగటు నెలవారీ లావాదేవీలు చేసే వినియోగదారులు (MTU) 89 మిలియన్లకు చేరుకుందని తెలిపింది. 6.1 మిలియన్ల వ్యాపారులు తమ చెల్లింపులు పేటిఎం ద్వారా చేస్తున్నారని ప్రకటించింది. జనవరి నెలలో 0.3 మిలియన్ల పెరుగుదల నమోదు చేసింది.

Paytm (Photo-ANI)

భారతదేశంలోని ప్రముఖ చెల్లింపులు, ఆర్థిక సేవల దిగ్గజం Paytm జనవరి 2023 నెలలో తన వ్యాపార నిర్వహణ పనితీరును ప్రకటించింది. జనవరి 2023 కి సగటు నెలవారీ లావాదేవీలు చేసే వినియోగదారులు (MTU) 89 మిలియన్లకు చేరుకుందని తెలిపింది. 6.1 మిలియన్ల వ్యాపారులు తమ చెల్లింపులు పేటిఎం ద్వారా చేస్తున్నారని ప్రకటించింది. జనవరి నెలలో 0.3 మిలియన్ల పెరుగుదల నమోదు చేసింది.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement