Italy Plane Crash: ఆకాశంలో డీకొన్న రెండు శిక్షణ విమానాలు, ఇద్దరు పైలట్లు మృతి, ఇటలీ గిల్డోనియా మిలిటరీ ఎయిర్ పోర్టు సమీపంలో ఘటన

ఇటలీ వాయుసేనకు చెందిన రెండు శిక్షణ విమానాలు రోజువారీ విన్యాసాలు చేస్తుండగా ఆకాశంలో ఢీకొన్నాయి.ఇటలీ రాజధాని రోమ్ శివార్లలోని గిల్డోనియా మిలిటరీ ఎయిర్ పోర్టు సమీపంలో జరిగిన ఈ ఘటనలో రెండు విమానాల పైలట్లు మృత్యువాతపడ్డారు. వీటిలో ఒకటి పొలంలో కూలిపోగా, మరొకటి పార్క్ చేసి ఉన్న కారుపై పడింది

Bomb Blast (Representational Image)

ఇటలీ వాయుసేనకు చెందిన రెండు శిక్షణ విమానాలు రోజువారీ విన్యాసాలు చేస్తుండగా ఆకాశంలో ఢీకొన్నాయి.ఇటలీ రాజధాని రోమ్ శివార్లలోని గిల్డోనియా మిలిటరీ ఎయిర్ పోర్టు సమీపంలో జరిగిన ఈ ఘటనలో రెండు విమానాల పైలట్లు మృత్యువాతపడ్డారు. వీటిలో ఒకటి పొలంలో కూలిపోగా, మరొకటి పార్క్ చేసి ఉన్న కారుపై పడింది

ఈ ప్రమాదం పట్ల ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన పైలట్ల కుటుంబాలకు, వారి సహచరులకు సంతాపం తెలియజేశారు. యూ-208 విమానం సింగిల్ ఇంజిన్ ట్రైనింగ్ విమానం. దీంట్లో పైలట్ సహా ఐదుగురు ప్రయాణించవచ్చు. ఇది గరిష్ఠంగా గంటకు 285 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

Here's Update

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement