Pakistan Road Accident: డ్రైవర్ నిర్లక్ష్యానికి 28 మంది బలి, అదుపుతప్పి లోయలో పడిపోయిన బస్సు, బలూచిస్థాన్ రాజధాని క్వెట్టా సమీపంలో ఘటన

పాకిస్థాన్‌ (Pakistan)లో ఘోర రోడ్డు ప్రమాదం ఘటన చోటు చేసుకొంది. బలూచిస్థాన్ రాజధాని క్వెట్టా సమీపంలో బస్సు లోయలో పడిపోవడంతో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. టర్బాట్‌ నుంచి క్వెట్టాకు బస్సు ప్రయాణికులతో బయలుదేరింది. కనుమ మార్గంలో ప్రయాణిస్తుండగా అదుపుతప్పి లోయలో పడిపోయింది.

28 people killed as bus plunges into ravine in Pakistan

పాకిస్థాన్‌ (Pakistan)లో ఘోర రోడ్డు ప్రమాదం ఘటన చోటు చేసుకొంది. బలూచిస్థాన్ రాజధాని క్వెట్టా సమీపంలో బస్సు లోయలో పడిపోవడంతో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. టర్బాట్‌ నుంచి క్వెట్టాకు బస్సు ప్రయాణికులతో బయలుదేరింది. కనుమ మార్గంలో ప్రయాణిస్తుండగా అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 28 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. 22 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో భీతావహ వాతావరణం నెలకొంది. డ్రైవర్‌ అతివేగం, నిర్లక్ష్యం కారణంగానే వాహనం అదుపుతప్పి ఆ లోయలో పడినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందం సహాయక చర్యలు చేపట్టింది. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.  పాకిస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, బస్సు అదుపు తప్పి లోయలో పడటంతో 20 మంది మృతి, మరికొందరికి తీవ్ర గాయాలు

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement