Four Indians Died in Australia: ఆస్ట్రేలియాలో బీచ్‌లో నీటమునిగి నలుగురు భారతీయులు మృతి, దుర్మరణంపై స్పందించిన భారత హైకమిషన్

ఆస్ట్రేలియా(Australia)లో బీచ్ లో సరదాగా గడపటానికి వెళ్లిన నలుగురు భారతీయలు(Indians) మృతి చెందారు. విక్టోరియా రాష్ట్రంలోని ఫిలిప్ ఐలాండ్‌(beach at Phillip Island)కు చెందిన బీచ్‌ వద్ద వారంతా నీట మునిగి మరణించారు. ఫిలిప్‌ ఐలాండ్ బీచ్ సమీపంలో వారిని గుర్తించిన సిబ్బంది కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

Representtaional Image (Photo Credits: Pixabay)

ఆస్ట్రేలియా(Australia)లో బీచ్ లో సరదాగా గడపటానికి వెళ్లిన నలుగురు భారతీయలు(Indians) మృతి చెందారు. విక్టోరియా రాష్ట్రంలోని ఫిలిప్ ఐలాండ్‌(beach at Phillip Island)కు చెందిన బీచ్‌ వద్ద వారంతా నీట మునిగి మరణించారు. ఫిలిప్‌ ఐలాండ్ బీచ్ సమీపంలో వారిని గుర్తించిన సిబ్బంది కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

అక్కడే ముగ్గురు మరణించగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలున్నారు. దీనిపై కాన్‌బెర్రాలోని భారత హైకమిషన్ స్పందిస్తూ..వారి కుటుంబానికి ప్రగాఢసానుభూతి తెలియజేస్తున్నాం. ఇతర సహాయచర్యల నిమిత్తం మెల్‌బోర్న్‌ అధికారులు మృతుల సన్నిహితులతో టచ్‌లో ఉన్నారు’ అని వెల్లడించింది

Here's News

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now