Four Indians Died in Australia: ఆస్ట్రేలియాలో బీచ్లో నీటమునిగి నలుగురు భారతీయులు మృతి, దుర్మరణంపై స్పందించిన భారత హైకమిషన్
ఆస్ట్రేలియా(Australia)లో బీచ్ లో సరదాగా గడపటానికి వెళ్లిన నలుగురు భారతీయలు(Indians) మృతి చెందారు. విక్టోరియా రాష్ట్రంలోని ఫిలిప్ ఐలాండ్(beach at Phillip Island)కు చెందిన బీచ్ వద్ద వారంతా నీట మునిగి మరణించారు. ఫిలిప్ ఐలాండ్ బీచ్ సమీపంలో వారిని గుర్తించిన సిబ్బంది కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
ఆస్ట్రేలియా(Australia)లో బీచ్ లో సరదాగా గడపటానికి వెళ్లిన నలుగురు భారతీయలు(Indians) మృతి చెందారు. విక్టోరియా రాష్ట్రంలోని ఫిలిప్ ఐలాండ్(beach at Phillip Island)కు చెందిన బీచ్ వద్ద వారంతా నీట మునిగి మరణించారు. ఫిలిప్ ఐలాండ్ బీచ్ సమీపంలో వారిని గుర్తించిన సిబ్బంది కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
అక్కడే ముగ్గురు మరణించగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలున్నారు. దీనిపై కాన్బెర్రాలోని భారత హైకమిషన్ స్పందిస్తూ..వారి కుటుంబానికి ప్రగాఢసానుభూతి తెలియజేస్తున్నాం. ఇతర సహాయచర్యల నిమిత్తం మెల్బోర్న్ అధికారులు మృతుల సన్నిహితులతో టచ్లో ఉన్నారు’ అని వెల్లడించింది
Here's News
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement