Visakha Railway Station: విశాఖపట్నం రైల్వే స్టేషన్​‌కు కీలక గుర్తింపు, ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి కార్యక్రమానికి ఎంపిక, తూర్పు కోస్తా రైల్వే లో మొట్టమొదటి స్టేషన్​గా విశాఖను ఎంపిక చేసిన కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ

కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి (One Station, One Product) కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. ఇందులో భాగంగా విశాఖ రైల్వే స్టేషన్​లో (Visakha Railway Station) ఏటికొప్పాక బొమ్మల స్టాల్ ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు.

Representative Image (ANI)

కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి (One Station, One Product) కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. ఇందులో భాగంగా విశాఖ రైల్వే స్టేషన్​లో (Visakha Railway Station) ఏటికొప్పాక బొమ్మల స్టాల్ ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. స్థానిక ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకం కోసం ప్రతీ రైల్వే స్టేషన్ ఒక ప్రమోషన్ హబ్​గా అవుతుందని అధికారులు వెల్లడించారు.

తూర్పు కోస్తా రైల్వే లో మొట్టమొదటి స్టేషన్​గా విశాఖ ఎంపిక చేశారని, ఈ స్టాళ్లను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి ఉన్న మహిళా స్వయం సహాయక బృందాలు, సహకార సంఘాలు, వాల్టేర్ సీనియర్ డీసీఎం కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.

ఇక విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉత్పత్తుల అమ్మకాల్లో ఆల్‌ టైమ్‌ రికార్డు సాధించింది. స్టీల్‌ప్లాంట్‌ 2018–19లో అత్యధికంగా 49,11,194 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తుల్ని అమ్మి అప్పట్లో రికార్డు సృష్టించింది.

సినిమా టికెట్ల ధరలపై మంత్రి పేర్ని నాని కీలక ప్రకటన, మొదటి 10 రోజులు సినిమా టికెట్ల ధరలు పెంచుకోవచ్చు, ఆన్‌లైన్‌ టికెట్‌ విధానానికి టెండర్లు ఖరారు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చి 17 నాటికే ఆ రికార్డును అధిగమించి అత్యధిక అమ్మకాలు చేసింది.ఈ ఆర్థిక సంవత్సరంలో 2 వారాలు ముందుగానే పాత రికార్డును అధిగవిుంచడం విశేషం. ఈ సందర్భంగా యాజమాన్యం ఉద్యోగులను అభినందించింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

New Delhi Railway Station Stampede: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ తొక్కిసలాట ఘటన దురదృష్టకరం..బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరిన టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్ గౌడ్

Delhi Railway Station Stampede Update: ఢిల్లీ రైల్వేస్టేషన్‌ తొక్కిసలాట ఘటనలో 18 మంది మృతి.. ఎక్స్‌ గ్రేషియా ప్రకటించిన రైల్వే శాఖ.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం

Delhi Railway Station Stampede Update: మహాకుంభమేళా రద్దీ నేపథ్యంలో ఢిల్లీ రైల్వేస్టేషన్‌ లో భారీ తొక్కిసలాట ఘటనలో 18కి చేరిన మృతుల సంఖ్య.. మరో 30 మందికి పైగా గాయాలు.. మృతుల్లో నలుగురు చిన్నారులు.. 11 మంది మహిళలు.. స్టేషన్ లో భయానక దృశ్యాలు (వీడియో)

Delhi Railway Station Stampede: మహాకుంభమేళా రద్దీ నేపథ్యంలో ఢిల్లీ రైల్వేస్టేషన్‌ లో భారీ తొక్కిసలాట.. 15 మంది మృతి.. మరో 30 మందికి పైగా గాయాలు.. మృతుల్లో ముగ్గురు చిన్నారులు.. స్టేషన్ లో భయానక దృశ్యాలు (వీడియో)

Share Now