GVMC Standing Committee Elections: గ్రేట‌ర్ విశాఖలో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్, స్టాండింగ్ క‌మిటీ ఎన్నిక‌ల్లో కూట‌మి ఘ‌న విజ‌యం

విశాఖపట్నం జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ (GVMC Standing Committee Elections) ఎన్నికల్లో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఈ ఎన్నికల్లో కూటమి (NDA) ఘన విజయం సాధించింది. 10కి 10 స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. కూటమి అభ్యర్థులే గెలుపొందారు. కూటమి కార్పొరేటర్లు 60 ఓట్లు సాధించారు.

NDA

Vizag, AUG 07: విశాఖపట్నం జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ (GVMC Standing Committee Elections) ఎన్నికల్లో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఈ ఎన్నికల్లో కూటమి (NDA) ఘన విజయం సాధించింది. 10కి 10 స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. కూటమి అభ్యర్థులే గెలుపొందారు. కూటమి కార్పొరేటర్లు 60 ఓట్లు సాధించారు. కాగా, చెల్లని ఓట్లు ఉన్నా.. వాటిని తొలగించకుండా ఓట్లు లెక్కించారని, దీనిపై న్యాయపరంగా పోరాటం చేస్తామని వైసీపీ (YSRCP) కార్పొరేటర్లు చెప్పారు. ఇక, ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడంతో దీని ప్రభావం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై పడే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకుల అంచనా. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి విజయంపై ఎమ్మెల్యే వంశీకృష్ణ స్పందించారు.

National Handloom Day: చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు 33శాతం రిజర్వేషన్లు, అసెంబ్లీలో తీర్మానం చేస్తామని తెలిపిన సీఎం చంద్రబాబు, జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి 

త్వరలో జరిగే ఎమ్మెల్సీ (MLC Elections) ఎన్నికలోనూ కూటమిదే విజయం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ”వైసీపీ సొంత పార్టీ కార్పొరేటర్లలో ఉన్న వ్యతిరేకత కూడా స్పష్టంగా కనిపించింది. ఈ వ్యతిరేకత గురించి గతంలో నేను చెప్పాను. ఇప్పుడు మీకు కనిపించింది. మా మీద ప్రజలు, కార్పొరేటర్లు ఉంచిన నమ్మకాన్ని కచ్చితంగా అభివృద్ధి దిశగా తీసుకువెళ్తాం. భవిష్యత్తులో మేయర్ స్థానాన్ని కూడా కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంటుంది. ప్రజా తీర్పులో భాగంగా త్వరలో జరిగే ఎన్నికల్లో కూటమిదే విజయం. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయం తధ్యం” అని ఎమ్మెల్యే వంశీకృష్ణ విశ్వాసం వ్యక్తం చేశారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Delhi elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు.. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్, త్రిముఖ పోరులో గెలిచేది ఎవరో!

Delhi Assembly Elections 2025: ఢిల్లీలో ముగిసిన ఎన్నికల ప్రచారం, ఫిబ్రవరి 5న పోలింగ్‌, 8న ఫలితాలు, ఫిబ్రవరి 5న ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం

Telangana Pachayat Elections: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు, సర్వం సిద్ధం ఈ నెల 15 తర్వాత నోటిఫికేషన్ రిలీజ్‌ అయ్యే అవకాశం

Telugu States CMs At Delhi: ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న రేవంత్ రెడ్డి, చంద్రబాబు, కాంగ్రెస్‌ తరపున రేవంత్, బీజేపీ తరపున చంద్రబాబు ప్రచారం

Share Now